Tuesday 9 June 2015

ఈ నెల 15న డిఎస్సీ ఎంపిక జాబితా ప్రకటన'

ఈ నెల 15న డిఎస్సీ ఎంపిక జాబితా ప్రకటన'

●●••••●●●•••••●●●••••●●
🔸హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్లో ఓపెన్ స్కూల్ సొసైటీ ఫలితాలను రాష్ట్ర విద్యా శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు మంగళవారం విడుదల చేశారు.
🔹 టెన్త్ క్లాస్ 75.16 శాతం, ఇంటర్లో 65.39 శాతం ఉత్తీర్ణత సాధించారని తెలిపారు.
🔸 జూన్ 15వ తేదీన డీఎస్సీకి ఎంపికైన వారి జాబితా ప్రకటిస్తామన్నారు.
🔸అలాగే డిఎస్సీ ఫలితాలపై కోర్టులో కేసు పెండింగ్లో ఉన్న సంగతి గంటా శ్రీనివాసరావు ఈ సందర్భంగా గుర్తు చేశారు.
🔹 ఈ అంశంపై ఈ నెల 10వ తేదీన విచారణలో కోర్టు ఆదేశాల మేరకు నడుచుకుంటామని గంటా స్పష్టం చేశారు.

●●••••●●●•••••●●●••••●●

●●••••●●●•••••●●●••••●●
🔸హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్లో ఓపెన్ స్కూల్ సొసైటీ ఫలితాలను రాష్ట్ర విద్యా శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు మంగళవారం విడుదల చేశారు.
🔹 టెన్త్ క్లాస్ 75.16 శాతం, ఇంటర్లో 65.39 శాతం ఉత్తీర్ణత సాధించారని తెలిపారు.
🔸 జూన్ 15వ తేదీన డీఎస్సీకి ఎంపికైన వారి జాబితా ప్రకటిస్తామన్నారు.
🔸అలాగే డిఎస్సీ ఫలితాలపై కోర్టులో కేసు పెండింగ్లో ఉన్న సంగతి గంటా శ్రీనివాసరావు ఈ సందర్భంగా గుర్తు చేశారు.
🔹 ఈ అంశంపై ఈ నెల 10వ తేదీన విచారణలో కోర్టు ఆదేశాల మేరకు నడుచుకుంటామని గంటా స్పష్టం చేశారు.

●●••••●●●•••••●●●••••●●

No comments:

Post a Comment