Tuesday 7 July 2015

ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ భీమవరం

కామ్రేడ్స్ !ప్రభుత్వం ఉపాధ్యాయులకు సక్రమమైన కౌన్సిలింగ్ విదానం ద్వారా బదిలీలు చేపట్టడానికి ,2013లో బదిలీ అయిన వారిని రిలీవ్ఝూ చేయుటకు , ప్రభుత్వానికి అన్నీ  ఇబ్బందులే.అయితే D అక్రమ దొడ్డిదారి బదిలీలకైతే ఏ ఇబ్బందీ లేదు.అందుకే ఈ అక్రమ బదిలీలను ఆపి,సక్రమ బదిలీలకు తక్షణమే షెడ్యూలు  విడుదల చేయాలని మన PDF ఎమ్మెల్సీలు 6మంది  ఈ నెల 9 వ తేదీన విజయవాడ కేంద్రంగా వందల మంది ఉపా ధ్యాయుల,విద్యారంగ శ్రేయోభిలాషుల సంఘీభావంతో "నిరాహారదీక్ష'' చేస్తున్నారు.కనుక ఈ కార్యక్రమానికి  మనమ తమ వంకతు సంఘీభావం తెలిపి దీక్షను జయప్రదం చేద్దాం...

-చెల్లబోయిన పట్టాభి రామయ్య
జనరల్ సెక్రటరీ, భీమవరం

No comments:

Post a Comment