ఉమ్మడి సర్వీసు రూల్స్ పైలు పై త్వరలో నిర్ణయం తీసుకొని రాష్ట్రపతి ఆమోదం కొరకు పంపాలని
ఈరోజు ఢిల్లీలో కేంద్ర హోంశాఖ అధికారులను కలసి ఫ్యాప్టో నాయకులు విజ్ఞప్తి చేశారు.
కె.నరసింహారెడ్డి, పి.పాండురంగ వరప్రసాద్, పి.బాబురెడ్డి మరియు ప్రభుత్వ ప్రత్యేక అధికారి సత్యనారాయణ గారు, ప్రత్యేక సలహాదారు వీరభద్రరెడ్డి గారు, యం.ఎల్.సి.శ్రీనివాసులనాయుడుగార్ల బృందం
ఈరోజు హోంశాఖ సహాయకార్యదర్శి డిలీప్ కుమార్, డైరెక్టర్ అషుతోష్ జైన్, తదితర అధికారులను కలిసి
సర్వసు రూల్స్ పై చర్చించారు.రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలు పరిశీలించి సమస్య త్వరలో పరిష్కరిస్తామని సానుకూలంగా స్పందించారు..
Tuesday 16 February 2016
Service Rules
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment