పీఎఫ్పై వడ్డీ 8.8 శాతం
న్యూఢిల్లీ : పీఎఫ్పై వడ్డీ రేటును ప్రభుత్వం మళ్లీ పెంచింది. పీఎఫ్ జమాపై వడ్డీని 8.8 శాతంగా ఫిక్స్ చేసినట్లు ప్రభుత్వం ఇవాళ పేర్కొంది.
2015-16 ఆర్థిక సంవత్సరానికి ఇది వర్తిస్తుంది. రెండు రోజుల క్రితమే పీఎఫ్పై వడ్డీ రేటును 8.7 శాతంగా ప్రకటించారు. పీఎఫ్ విత్డ్రాపై పన్ను వేయాలన్న ప్రతిపాదనను ఇటీవలే ప్రభుత్వం వెనక్కి తీసుకున్న విషయం తెలిసిందే.
No comments:
Post a Comment